E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్
టెక్నాలజీకే కాదు.. ఆధ్యాత్మిక కేంద్రంగా ఏపీ.. యోగా గురు బాబా రాందేవ్‌‌తో  సీఎం చంద్రబాబు యోగాసనాలు

టెక్నాలజీకే కాదు.. ఆధ్యాత్మిక కేంద్రంగా ఏపీ.. యోగా గురు బాబా రాందేవ్‌‌తో సీఎం చంద్రబాబు యోగాసనాలు

Advertisement Vijayawada: ఆంధ్రప్రదేశ్ కేవలం టెక్నాలజీకి మాత్రమే కాదు ఆధ్యాత్మిక కేంద్రానికి హబ్‌గా మారబోతోందన్నారు సీఎం చంద్రబాబు. రోజు అరగంటపాటు యోగా చేయాలన్నారు. ప్రతీరోజూ మెడిటేషన్, ప్రాణామాయం చేయాలన్నారు. అలా చేస్తే ఆసుపత్రికి వెళ్లే అవసరం లేకుండా హాయిగా జీవించవచ్చని తెలిపారు. టెక్నాలజీకే కాదు.. ఆధ్యాత్మిక కేంద్రంగా ఏపీ ఆదివారం విజయవాడలోని ఇందిరా‌గాంధీ స్టేడియంలో నిర్వహించిన ‘అంతర్జాతీయ యోగా దినోత్సవం’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. యోగా గురు బాబా రాందేవ్‌‌తో కలిసి వేంకటేశ్వర సుప్రభాతం, గోవింద […]

Big Stories

×