E-Paper
Advertisement
Damodar Raja Narasimha: జోగిపేట మున్సిపాలిటీలో కాంగ్రేస్‌ పార్టీ జెండా ఎగరడం ఖాయం : మంత్రి దామోదర రాజనర్సింహ

Damodar Raja Narasimha: జోగిపేట మున్సిపాలిటీలో కాంగ్రేస్‌ పార్టీ జెండా ఎగరడం ఖాయం : మంత్రి దామోదర రాజనర్సింహ

Damodar Raja Narasimha:  రాష్ట్రంలో మెజార్టీ మున్సిపాలిటీలు కాంగ్రేస్‌ పార్టీ కైవసం చేసుకోవడం ఖాయమని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖా మంత్రి సి.దామోదర రాజనర్సింహ(Damodar Raja Narasimha)ధీమా వ్యక్తం చేసారు. జోగిపేటలోని మార్కెట్‌ గంజ్‌లో ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం ఆయన మాట్లాడారు. జోగిపేట మున్సిపాలిటీని కాంగ్రేస్‌ దక్కించుకుంటుందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ది, సంక్షేమ పాలనతోనే మంచి ఫలితాలను సాధించుకుంటున్నట్లు తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి పాలనకు ప్రజలు అనుకూలంగా ఓటు వేసారన్నారు. రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా ఈ […]

Damodar Rajanarsimha: జోగిపేట ఎన్నికల ప్రచారంలో మంత్రి దామోదర్‌ రాజనర్సింహ కీలక వ్యాఖ్యలు..?

Damodar Rajanarsimha: జోగిపేట ఎన్నికల ప్రచారంలో మంత్రి దామోదర్‌ రాజనర్సింహ కీలక వ్యాఖ్యలు..?

Damodar Rajanarsimha: స్వేఛ్చ బ్యూరో: జోగిపేట మున్సిపాలిటీ పరిధిలో రెండేళ్లలో రూ.250 కోట్లతో అభివృద్ది పనులు చేపట్టినట్లు M రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖా మంత్రి సి.దామోదర్‌ రాజనర్సింహ అన్నారు. మున్సిపల్‌ ఎన్నికల సందర్బంగా అందోలు–జోగిపేట మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో ప్రచారాన్ని నిర్వహించారు. కాంగ్రేస్‌ పార్టీ మెజార్టీ స్థానాలను గెలుచుకోవడం ఖాయమని అన్నారు. మూడేళ్ల పాటు రాష్ట్రంలో కాంగ్రేస్‌ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని, స్థానిక సంస్థలు అభివృద్ది చెందాలంటే కాంగ్రేస్‌ పార్టీ గెలుపుతోనే సాధ్యమవుతుందన్నారు. మహిళలకు వడ్డీ […]

Big Stories

×