E-Paper
Advertisement
ఫోన్ ట్యాపింగ్ కేసులో A1, A2, A3 వారే.. కేసీఆర్ ఫ్యామిలీపై పీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు!
Gaddam Vivek: ఆ ఇద్దరి నిర్ణయాలతోనే మల్లన్న సాగర్ నిర్వాసితులకు అన్యాయం: మంత్రి గడ్డం వివేక్
Kishan Reddy: దుబ్బాకలో కమలం జెండా ఎగరాలి.. కొమురవెల్లిలో రైల్వే స్టేషన్, కిషన్ రెడ్డి కీలక ప్రకటన

Kishan Reddy: దుబ్బాకలో కమలం జెండా ఎగరాలి.. కొమురవెల్లిలో రైల్వే స్టేషన్, కిషన్ రెడ్డి కీలక ప్రకటన

సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై, గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రెండూ ఒకటేనని, తెలంగాణను దోచుకోవడంలో ఆ రెండు పార్టీలు పోటీ పడుతున్నాయని ఆయన విమర్శించారు. ఎన్నికల ముందు ప్రజలకు ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, తీరా గద్దెనెక్కిన తర్వాత ప్రజలను మోసం చేస్తోందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి […]

Telangana Formation Day: తెలంగాణ ఆవిర్భావ వేడుకలు.. దూరంగా కేసీఆర్ ఫ్యామిలీ, ఎందుకని?

Big Stories

×