E-Paper
Advertisement
Kendriya Vidyalayas: ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్.. నాలుగు కొత్త కేంద్రీయ విద్యాలయాలకు గ్రీన్ సిగ్నల్.. దేశవ్యాప్తంగా 57 కేవీలు

Kendriya Vidyalayas: ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్.. నాలుగు కొత్త కేంద్రీయ విద్యాలయాలకు గ్రీన్ సిగ్నల్.. దేశవ్యాప్తంగా 57 కేవీలు

Kendriya Vidyalayas: ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. నాలుగు కొత్త కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. బుధవారం ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఏపీలో నాలుగు కొత్త కేవీఎస్ స్థాపనకు ఆమోదం తెలిపిందని సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా ప్రకటించారు. మంగసముద్రం(చిత్తూరు), బైరుగనిపల్లె (కుప్పం), పలాస (శ్రీకాకుళం), శాఖమూరు (అమరావతి)లో కొత్త కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు చేయనున్నారు. ప్రధాని మోదీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ […]

Big Stories

×