E-Paper
Advertisement
CM Chandrababu Naidu: కష్టపడే కార్యకర్తలకు పట్టం కడతాం.. పని చేయని ఎమ్మెల్యేలకు నమస్కారమే.. నేత‌ల‌కు చంద్రబాబు సీరియస్ వార్నింగ్

CM Chandrababu Naidu: కష్టపడే కార్యకర్తలకు పట్టం కడతాం.. పని చేయని ఎమ్మెల్యేలకు నమస్కారమే.. నేత‌ల‌కు చంద్రబాబు సీరియస్ వార్నింగ్

CM Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన కుప్పం పర్యటనలో భాగంగా నియోజకవర్గ కార్యకర్తలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. మంత్రి నారా లోకేష్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర ప్రారంభించి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా రూపొందించిన ప్రత్యేక గీతాన్ని ఈ వేదికపై సీఎం విడుదల చేశారు. ఈ సందర్భంగా కుప్పం నియోజకవర్గంలోని 150 చెరువులను హంద్రీ-నీవా కృష్ణా జలాలతో నింపినందుకు స్థానిక నేతలు, రైతులు ముఖ్యమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ కోసం […]

Big Stories

×