E-Paper
Advertisement
Mystery Temples: అయోధ్య నుంచి లంక వరకు రాముడి ప్రయాణంలోని మిస్టరీ ఆలయాలెన్నో తెలుసా..?

Mystery Temples: అయోధ్య నుంచి లంక వరకు రాముడి ప్రయాణంలోని మిస్టరీ ఆలయాలెన్నో తెలుసా..?

Mystery Temples: శ్రీరాముడు వనవాస కాలంలో అనేక ప్రాంతాల మీదుగా తన ప్రయాణాన్ని సాగించాడు. ఆ రామచంద్రుని గుర్తుగా ఆయా ప్రదేశాల్లో రామాలయాలు వెలిశాయి. భక్తుల పాలిట కల్పతరువులుగా నేటికీ అవి విలసిల్లుతున్నాయి. ఆ ఆలయాల విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. రామాయణంలో చెప్పిన ఘట్టాలు, జరిగిన ప్రదేశాలు భారతదేశంలో ఆయా ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి. అక్కడ వెలసిన రామాలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలుగా భాసిల్లుతున్నాయి. అహల్య శాప విమోచనం పొందిన ఆశ్రమం, రామభద్రుడు గుహుడ్ని గుండెలకు హత్తుకున్న ప్రాంతం, సీతారామ […]

Big Stories

×