BigTV English
Advertisement
Maharastra Elections: రెచ్చ‌గొట్టే ప్ర‌సంగాలు చేస్తున్నారు.. చ‌ర్య‌లు తీసుకోండి.. ఓవైసీ బ్ర‌ద‌ర్స్ పై ఈసీకి ఫిర్యాదు!

Maharastra Elections: రెచ్చ‌గొట్టే ప్ర‌సంగాలు చేస్తున్నారు.. చ‌ర్య‌లు తీసుకోండి.. ఓవైసీ బ్ర‌ద‌ర్స్ పై ఈసీకి ఫిర్యాదు!

ప్ర‌జ‌ల మ‌ధ్య క‌ల్లోలం సృష్టించే ప్ర‌య‌త్నం చేస్తున్నారని ఆరోపిస్తూ ఎంఐఎం అధినేత అస‌దుద్దీన్ ఓవైసీ, ఆయ‌న సోద‌రుడు అక్బ‌రుద్దీన్ ఓవైసీల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని మ‌హారాష్ట్ర చీఫ్ ఎల‌క్ష‌న్ ఆఫీస‌ర్, ముంబై పోలీసు క‌మిష‌న‌ర్ ల‌కు శివసేన‌ లేఖ రాసింది. ఇటీవ‌ల షోలాపూర్ లో జ‌రిగిన ఓ బ‌హిరంగ స‌భ‌లో వీరు ఇచ్చిన ప్ర‌సంగాలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయ‌ని ఆరోపించింది. ఈ మేర‌కు శివ‌సేన సోష‌ల్ మీడియా ఇంఛార్జ్ రహూల్ క‌నాల్ పోల్ ప్యానెల్ రాసిన లేఖ‌లో ఓవైసీ […]

Big Stories

×