E-Paper
Advertisement
శంషాబాద్‌లో చెరువులు మాయం.. చూసి షాక్ అయిన కమీషనర్!

శంషాబాద్‌లో చెరువులు మాయం.. చూసి షాక్ అయిన కమీషనర్!

HYDRAA: స్వేచ్ఛ బ్యూరో: ప్ర‌జావాణి ఫిర్యాదుల‌పై హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ బుధ‌వారం క్షేత్రస్థాయిలో పర్యటించి, ఫిర్యాదుల్లో వాస్తవికతను తెలుసుకున్నారు. ముందుగా బంజారాహిల్స్ రోడ్డు నెంబర్-1లోని తాజ్ బంజారా లేక్‌ను ప‌రిశీలించారు. అనంత‌రం శంషాబాద్ మండ‌లం మామిడిప‌ల్లిలోని చెరువులు, వ‌ర‌ద కాలువ‌ల ఆక్ర‌మ‌ణ‌ల‌ను ప‌రిశీలించారు. తాజ్ బంజారా హోట‌ల్ ముందున్న బంజారా లేక్ ఆక్ర‌మ‌ణ‌ల‌కు గురికావడంతో పాటు పూర్తిగా క‌లుషిత‌మై దుర్గంధ‌భ‌రితంగా మారింద‌ని స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ తో పాటు స్థానికుల ఫిర్యాదుల నేప‌థ్యంలో హైడ్రా […]

Big Stories

×