E-Paper
Advertisement
ధాన్యం సేక‌ర‌ణ‌లో.. జిల్లా క‌లెక్ట‌ర్లు విఫ‌లం! క్షేత్ర‌స్థాయి ప‌ర్య‌ట‌న‌ల్లేవు.. ప‌రిశీల‌నా లేదు..!

ధాన్యం సేక‌ర‌ణ‌లో.. జిల్లా క‌లెక్ట‌ర్లు విఫ‌లం! క్షేత్ర‌స్థాయి ప‌ర్య‌ట‌న‌ల్లేవు.. ప‌రిశీల‌నా లేదు..!

ధాన్యం సేక‌ర‌ణ ప్ర‌స్తుతం రాజకీయ రంగు పులుముకుంటున్న‌ది. వాస్త‌వానికి క్షేత్ర‌స్థాయిలో రైతు ప‌రిస్థితి మ‌రీ దారుణంగా త‌యార‌య్యింది. జిల్లా క‌లెక్ట‌ర్ల‌పైనే భారం వేసిన స‌ర్కార్‌.. ఈ విష‌యాన్ని పెద్ద‌గా ప‌ట్టించుకోక‌పోవ‌డ‌మూ ప్ర‌ధాన లోపంగా మారింది. చాలా సంద‌ర్బాల్లో సీఎం రేవంత్‌రెడ్డి పలువురు క‌లెక్ట‌ర్ల‌నుద్దేశించి చెబుతూ ఉంటారు.. ఏసీ గ‌దుల్లో కూర్చోవ‌ద్దు.. ఫీల్డులోకి వెళ్లండ‌ని! ఇదే ఇప్పుడు రైతుల ధైన్యానికి కార‌ణ‌మ‌వుతోంది. ధాన్యం కొనుగోళ్ల ప్ర‌క్రియ ఓ ప్ర‌హ‌స‌నంగా మారింది. సర్కార్ కు చెడ్డ‌పేరు తెచ్చేలా.. రైతులను మ‌రీ […]

Big Stories

×