E-Paper
Advertisement
Cm revanth : సీఎం సవాల్‌పై బీఆర్ఎస్ మౌనం ఎందుకు?

Cm revanth : సీఎం సవాల్‌పై బీఆర్ఎస్ మౌనం ఎందుకు?

రాష్ట్రంలో మూసీ పునరుజ్జీవాన్ని సీఎం రేవంత్ రెడ్డి సీరియస్‌గా తీసుకున్నారు. మూసీని ఆధునీకరించి నగరవాసులకు ట్రాఫిక్ లేని, క్లీన్ సిటీని అందించాలని ఆయన కంకణం కట్టుకున్నారు.వర్షాకాలం వచ్చేలోపు నగరంలో నాలాలపై నిర్మించి ఇండ్లు, కట్టడాలను తొలగించి వారికి వేరే చోట ఇండ్లు నిర్మించి ఇవ్వాలని సంకల్పించారు. అయితే, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు మాత్రం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ ప్రాజెక్టుకు అడ్డుతగులుతున్నారని సీఎం రేవంత్ ఇప్పటికే పలుమార్లు ఆరోపించారు.శుక్రవారం మూసీ ప్రాజెక్టు పునరుజ్జీవంపై అనుమానాలు నివృత్తి చేసేలా […]

Big Stories

Advertisement
×