E-Paper
Advertisement
Budget : జనం మెచ్చితే ఎవరు ఆపుతారు?

Budget : జనం మెచ్చితే ఎవరు ఆపుతారు?

రాష్ట్రంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి.ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క తెలంగాణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.మొత్తం 3.24 లక్షల కోట్లతో ప్రభుత్వం ఆర్థిక పద్దును ప్రవేశపెట్టగా..ప్రతిపక్షాలు అడిగే ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానాలు చెబుతోంది. రాష్ట్రంలో రెవెన్యూ వ్యయం రూ.2,34,406 కోట్లు,మూలధన వ్యయం రూ.47,267కోట్లు, తలసరి ఆదాయం రూ.4,18,931 కోట్లుగా ప్రభుత్వం ఆర్థిక పద్దులో చూపించింది. ఇదిలాఉండగా,గత బడ్జెట్‌కు ప్రస్తుత బడ్జెట్‌కు చాలా తేడా ఉన్నది. గతంలో అంచనా వేసినట్టుగా ఆదాయం రాకపోవడంతో ఈసారి వాస్తవానికి దగ్గరగా ఆర్థికపద్దును ప్రిపేర్ చేయాలని […]

Big Stories

×