E-Paper
Advertisement
Warangal: పైడిపల్లి మైసమ్మ ఆలయం కూల్చివేత.. వరంగల్‌లో హైటెన్షన్.. ప్రస్తుతం ఇది పరిస్థితి

Warangal: పైడిపల్లి మైసమ్మ ఆలయం కూల్చివేత.. వరంగల్‌లో హైటెన్షన్.. ప్రస్తుతం ఇది పరిస్థితి

Warangal: వరంగల్‌లోని పైడిపల్లి మైసమ్మ ఆలయాన్ని అధికారులు కూల్చివేయడం స్థానికంగా పెను దుమారం రేపింది. ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా అర్ధరాత్రి వేళ ఆలయాన్ని తొలగించడాన్ని నిరసిస్తూ హిందూ సంఘాలు, బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. ఈ క్రమంలో పోలీసులకు, నిరసనకారులకు మధ్య జరిగిన తోపులాట, లాఠీఛార్జ్‌తో వరంగల్ ములుగు రోడ్డు రణరంగంగా మారింది. ఆలయ కూల్చివేతకు నిరసనగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు ములుగు రోడ్డులోని ఇస్కాన్ టెంపుల్ సమీపంలో బైఠాయించి  ధర్నా చేపట్టారు. […]

Big Stories

×