E-Paper
Advertisement
గులాబీ వర్సెస్ కమలం.. కరీంనగర్ బంద్‌తో దద్దరిల్లుతున్న రాజకీయం.. రంగంలోకి సర్కార్!

గులాబీ వర్సెస్ కమలం.. కరీంనగర్ బంద్‌తో దద్దరిల్లుతున్న రాజకీయం.. రంగంలోకి సర్కార్!

Karimnagar Bandh: కరీంనగర్ వేదికగా గత రెండు రోజులుగా సాగుతున్న రాజకీయ పరిణామాలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నివాసంపై, అలాగే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై బీజేపీ శ్రేణులు దాడికి దిగడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ నేడు (శనివారం) కరీంనగర్ బంద్‌కు పిలుపునిచ్చింది. తమ పార్టీ ప్రజాప్రతినిధులపై భౌతిక దాడులు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, దీనికి నిరసనగా వ్యాపార, వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా బంద్‌లో […]

Big Stories

×