E-Paper
Advertisement
బెంగాల్‌లో హింస-విధ్వంసం.. విగ్రహాలు ధ్వంసం, ఆఫీసులకు నిప్పు, ఈసీ ఆదేశాలతో అధికారులు

బెంగాల్‌లో హింస-విధ్వంసం.. విగ్రహాలు ధ్వంసం, ఆఫీసులకు నిప్పు, ఈసీ ఆదేశాలతో అధికారులు

West Bengal: పశ్చిమబెంగాల్‌లో ఎన్నికల తర్వాత హింస, విధ్వంసం తీవ్రమైంది. రాత్రికి రాత్రే విగ్రహాలు ధ్వంసం చేయడం, బుల్‌డోజర్లు రంగంలోకి దిగడంతో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. జరుగుతున్న పరిణామాలను గమనించిన కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది.  విధ్వంసానికి ప్రేరేపిస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పశ్చిమబెంగాల్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. బెంగాల్‌లో హింస-విధ్వంసం.. ప్రముఖుల విగ్రహాలు ధ్వంసం బెంగాల్‌ ఎన్నికల ఫలితాలు రాజకీయ దుమారానికి తెరలేపింది. ఫలితాలు వెలువడిన నుంచి […]

Big Stories

Advertisement
×