BigTV English
Advertisement
Minister Uttam Kumar: పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టును పూర్తి చేయడమే రేవంత్ సర్కార్ లక్ష్యం: మంత్రి ఉత్తమ్

Minister Uttam Kumar: పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టును పూర్తి చేయడమే రేవంత్ సర్కార్ లక్ష్యం: మంత్రి ఉత్తమ్

Minister Uttam Kumar: తెలంగాణ ప్రభుత్వం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టును సాంకేతికంగా, ఆర్థికంగా పునరుద్ధరించేందుకు తక్కువ ఖర్చుతో కూడిన ప్రత్యామ్నాయాలను పరిశీలించిందని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రాజెక్టు అసలు లక్ష్యాన్ని నెరవేర్చడంతో పాటు.. సాంకేతిక దృఢత్వం, పర్యావరణ బాధ్యతను నిర్ధారించే విధంగా దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ ప్రాజెక్టును పునర్నిర్మించడమే ప్రభుత్వ ఉద్దేశ్యమని ఆయన అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ […]

Big Stories

×