E-Paper
Advertisement
Sabari Express: అయ్యప్ప స్వాములు జర్రంతా భద్రం.. ట్రైన్‌ జర్నీలో చేస్తే ప్రాణాలకే ప్రమాదం..!

Sabari Express: అయ్యప్ప స్వాములు జర్రంతా భద్రం.. ట్రైన్‌ జర్నీలో చేస్తే ప్రాణాలకే ప్రమాదం..!

Sabari Express: శబరి ఎక్స్‌ప్రెస్‌లో ఇటీవల కొందరు అయ్యప్ప స్వాములు రైలు బోగీలోనే కర్పూరం వెలిగించి మంగళహారతులు ఇవ్వడం తీవ్ర చర్చనీయాంశమైంది. భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకోవడం వ్యక్తిగత విషయమైనప్పటికీ..  వందలాది మంది ప్రయాణించే రైలు వంటి బహిరంగ ప్రదేశాల్లో నిప్పు వెలిగించడం అత్యంత ప్రమాదకరమని రైల్వే అధికారులు హెచ్చరిస్తున్నారు. భారతీయ రైల్వే చట్టం ప్రకారం రైలు ప్రయాణంలో కర్పూరం,  అగ్గిపెట్టెలు, గ్యాస్ సిలిండర్లు, పెట్రోల్ వంటి మండే స్వభావం గల వస్తువులను తీసుకెళ్లడం లేదా ఉపయోగించడం […]

Big Stories

×