E-Paper
Advertisement
Ayodhya Ram Temple: అయోధ్యలో రామాలయంపై ధ్వజారోహణ.. శిఖరంపై కాషాయిపతాకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ

Ayodhya Ram Temple: అయోధ్యలో రామాలయంపై ధ్వజారోహణ.. శిఖరంపై కాషాయిపతాకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ

Ayodhya Ram Temple: ఉత్తరప్రదేశ్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయోధ్యలో శ్రీరామ్ ఆలయంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. రాముడు కొలువైన ఈ ఆలయంలో ధ్వజారోహణ కార్యక్రమం అంగరంగ వైభవంగా సాగింది. గర్భగుడిపై కాషాయ పతాకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఎగురవేశారు. ఆలయ పనులు పూర్తి అయ్యాయని చెప్పడానికి గుర్తుగా ధ్వజారోహణం జరిగింది. అయోధ్యలో వైభవంగా రామాలయం ధ్వజారోహణ అయోధ్యలో శ్రీరామమందిర నిర్మాణం పూర్తి అయ్యిందనే సంకేతంగా ధ్వజారోహణ కార్యక్రమం మంగళవారం జరిగింది. ఉదయం 11.55 గంటలకు శుభ అభిజిత్ […]

Big Stories

×