E-Paper
Advertisement
Chandrababu Naidu Delhi Tour: ఏపీలో ‘మఖానా’ సాగుకు సరికొత్త ప్లాన్.. కొల్లేరు తీరంలో 50 వేల ఎకరాల్లో సాగు?
Amaravati: అమరావతిలో వాజ్‌పేయి విగ్రహం.. ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి చౌహాన్

Amaravati: అమరావతిలో వాజ్‌పేయి విగ్రహం.. ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి చౌహాన్

Amaravati:  వాజ్‌పేయి విగ్రహావిష్కరణలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందన్నారు కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. అజాత శత్రువుగా ఆయన పేరు పొందారని అన్నారు. అటల్‌లో ఏదో తెలియని తేజస్సు ఉందని, పార్లమెంటులో ఆయన ప్రసంగాలను నెహ్రూ ఆసక్తిగా వినేవారని అన్నారు. అమరావతిలో వాజ్‌పేయి విగ్రహం ఆవిష్కరణ ఏపీ రాజధాని అమరావతిలో దివంగత మాజీ ప్రధాని వాజ్‌పేయి విగ్రహాన్ని ఆవిష్కరించారు సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్‌. డిసెంబర్ 25న మాజీ మంత్రిఅటల్ బిహారీ వాజ్‌పేయి పుట్టినరోజు. ఆయన జయంతిని […]

Kisaan ki Baat: ‘కిసాన్ కీ బాత్’.. రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త రేడియో కార్యక్రమం

Big Stories

×