E-Paper
Advertisement
బిచ్చమే కదా అని వేస్తే.. ప్రాణాల మీదకు తెచ్చాడు, జస్ట్ రూ.5 కోసమే కత్తి పట్టుకుని..?

బిచ్చమే కదా అని వేస్తే.. ప్రాణాల మీదకు తెచ్చాడు, జస్ట్ రూ.5 కోసమే కత్తి పట్టుకుని..?

సమాజం ఏమైపోతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. మానవ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి. చిన్నపాటి కారణాలకే ప్రాణాలు తీసేందుకు వెనుకాడటం లేదు. డబ్బు కోసం మనుషులు ఎంతటి దారుణానికైనా ఒడిగడుతున్నారు. తాజాగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకున్న సంఘటన స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. కేవలం ఐదు రూపాయల భిక్షం విషయంలో తలెత్తిన వివాదం హత్యాయత్నానికి దారితీయడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. మహబూబాబాద్ పట్టణ కేంద్రంలోని స్వాతి మార్కెటర్స్ అనే డిష్ టీవీ షాపు వద్దకు ఒక […]

Big Stories

Advertisement
×