E-Paper
థియేటర్ల మనుగడ కోసమే ఎగ్జిబిటర్ల పోరాటం.. పర్సంటేజ్ విధానంపై తేల్చాల్సిందే!

థియేటర్ల మనుగడ కోసమే ఎగ్జిబిటర్ల పోరాటం.. పర్సంటేజ్ విధానంపై తేల్చాల్సిందే!

Advertisement Theatre Crisis: తెలంగాణ వ్యాప్తంగా ఉన్న సింగిల్ స్క్రీన్ థియేటర్ల మనుగడ ప్రస్తుతం అత్యంత క్లిష్ట పరిస్థితిలో పడింది. రోజురోజుకూ పెరుగుతున్న నిర్వహణ ఖర్చులు, జీఎస్టీ భారం, కరెంట్ బిల్లుల మోతతో కుదేలవుతున్న ఎగ్జిబిటర్లు (థియేటర్ల యజమానులు) ఇప్పుడు తమ ఉనికిని కాపాడుకోవడానికి ఆర్-పార్ పోరాటానికి సిద్ధమయ్యారు. “పర్సంటేజ్ పద్ధతి ఇస్తేనే థియేటర్లలో సినిమాలు వేస్తాం.. లేదంటే ప్రదర్శనలు నిలిపివేస్తాం” అంటూ ఎగ్జిబిటర్లు ఒకే తాటిపైకి రావడం టాలీవుడ్‌లో తీవ్ర సంచలనంగా మారింది. Read also-నారా […]

Big Stories

×