E-Paper
Advertisement
New Delhi: దేశంలో ఉగ్ర కుట్ర భగ్నం.. చిక్కిన 8 మంది, పాక్ ఐఎస్ఐ-బంగ్లా అతివాదులతో సంబంధాలు

New Delhi: దేశంలో ఉగ్ర కుట్ర భగ్నం.. చిక్కిన 8 మంది, పాక్ ఐఎస్ఐ-బంగ్లా అతివాదులతో సంబంధాలు

New Delhi: దేశంలో భారీ ఉగ్రకుట్రను భగ్నం చేశారు ఢిల్లీ పోలీసులు. పాకిస్థాన్ ఐఎస్ఐ‌, బంగ్లాదేశ్ అతివాద సంస్థలతో సంబంధాలున్న 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో వీరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఉగ్ర దాడికి వీళ్లు ప్లాన్ చేసినట్టు అనుమానిస్తున్నారు పోలీసులు అధికారులు. దేశంలో భారీ ఉగ్ర కుట్ర భగ్నం.. 8 మంది అరెస్ట్ ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన నిందితుల్లో ఒకడు బంగ్లాదేశ్‌కి చెందినవాడు. అతడికి అక్కడి అతివాదులతో సంబంధాలున్నట్లు తెలుస్తోంది.పాకిస్తాన్ […]

Big Stories

×