E-Paper
Advertisement
వారెవ్వా.. దేశంలోనే అతిపెద్ద గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్ట్.. గంగా ఎక్స్‌ప్రెస్‌ వేను ప్రారంభించిన ప్రధాని మోడీ

వారెవ్వా.. దేశంలోనే అతిపెద్ద గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్ట్.. గంగా ఎక్స్‌ప్రెస్‌ వేను ప్రారంభించిన ప్రధాని మోడీ

Ganga Expressway: ఉత్తరప్రదేశ్ మౌలిక వసతుల కల్పనలో చరిత్ర సృష్టించిన ప్రాజెక్టు గంగా ఎక్స్‌ప్రెస్‌వే. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభమైన ఈ భారీ రహదారి, రాష్ట్ర భవిష్యత్తును మలుపు తిప్పే శక్తిగా నిలుస్తోంది. దేశంలోనే అతిపెద్ద ‘గ్రీన్ ఫీల్డ్’ ఎక్స్‌ప్రెస్‌వేగా అవతరించిన ఈ ప్రాజెక్టు, కేవలం రవాణా సౌకర్యమే కాదు, రాష్ట్ర పారిశ్రామిక, ఆర్థిక ప్రగతికి పట్టుగొమ్మగా మారనుంది. ఒకప్పుడు దూరంగా అనిపించిన ప్రాంతాలను దగ్గర చేస్తూ, ప్రజల జీవన ప్రమాణాలను పెంచడంలో […]

Big Stories

×