E-Paper
Advertisement
ఏపీలో భూప్రకంపనలు..  అనకాపల్లి జిల్లాలో అర్ధరాత్రి రోడ్లపైకి ప్రజలు, ఏం జరుగుతోంది?

ఏపీలో భూప్రకంపనలు.. అనకాపల్లి జిల్లాలో అర్ధరాత్రి రోడ్లపైకి ప్రజలు, ఏం జరుగుతోంది?

Anakapalli in Tremors: ఏపీలో తరచూ భూప్రకంపనలు చోటు చేసుకుంటున్నాయి. మొన్న పర్యాటక ప్రాంతం అరకు, పాడేరు ప్రాంతాల్లో ప్రకంపనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా అనకాపల్లి జిల్లా వంతైంది. భూప్రకంపనల ధాటికి అర్ధరాత్రి రోడ్లపైకి ప్రజలు రావడం తీవ్ర కలకలం రేపింది. ఏపీలో చీటికి మాటికీ భూప్రకంపనలు ఏపీలో భూప్రకంపనలు అక్కడి ప్రజలను వణికిస్తున్నాయి. ముఖ్యంగా ప్రకాశం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో ఈ ప్రకంపనలు చోటు చేసుకోవడంతో అక్కడి ప్రజలు భయపడిపోతున్నారు. లేటెస్ట్‌గా గురువారం రాత్రి […]

అరకు-పాడేరు ప్రాంతాల్లో భూప్రకంపనలు..  ఇళ్ల నుంచి ప్రజలు పరుగులు, 30సెకన్ల పాటు కంపించిన భూమి

Big Stories

×