E-Paper
Advertisement
యూపీకి 125.. తమిళనాడుకు 61.. పార్లమెంట్ విస్తరణ దిశగా అడుగులు
మహిళా రిజర్వేషన్ బిల్లుపై ప్రధానికి ప్రతిభా పాటిల్ ప్రశంసలు.. ప్రజాస్వామ్య బలోపేతానికి ఇదో ముందడుగు

మహిళా రిజర్వేషన్ బిల్లుపై ప్రధానికి ప్రతిభా పాటిల్ ప్రశంసలు.. ప్రజాస్వామ్య బలోపేతానికి ఇదో ముందడుగు

Pratibha Patil: భారతదేశ తొలి మహిళా రాష్ట్రపతిగా చరిత్ర సృష్టించిన ప్రతిభా పాటిల్, దేశ రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యంపై కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘నారీ శక్తి వందన అధినియమ్’ అమలు దిశగా అడుగులు వేయడాన్ని ఆమె మనస్ఫూర్తిగా స్వాగతించారు. ఈ చారిత్రాత్మక చొరవను అభినందిస్తూ ప్రధానమంత్రికి రాసిన లేఖలో, ఇది కేవలం ఒక చట్టం మాత్రమే కాదని, భారత ప్రజాస్వామ్య ప్రస్థానంలో ఒక విప్లవాత్మక మార్పు అని ఆమె కొనియాడారు. ప్రజాస్వామ్య […]

Big Stories

Advertisement
×