E-Paper
Advertisement
Delhi News:  హస్తినలో వైసీపీ ఎంపీలకు షాక్..  మంత్రి ప్రశ్నలకు నేతలు సైలంట్, లోపల ఏం జరిగింది?

Delhi News: హస్తినలో వైసీపీ ఎంపీలకు షాక్.. మంత్రి ప్రశ్నలకు నేతలు సైలంట్, లోపల ఏం జరిగింది?

Delhi News: రాజకీయాలు చేయవచ్చు.. అతిగా చేస్తే ఇబ్బందులు మాత్రం తప్పవు. వైసీపీ ఎంపీలకు ఈ విషయం బాగా తెలిసినట్టుంది. ఏపీలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ఆపాలని కోరుతూ అన్ని అస్త్రాలను ఉపయోగించుకుంటోంది వైసీపీ. కేంద్రం నుంచి ఏపీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది. కేంద్రమంత్రి వద్దకు వెళ్లిన వైసీపీ ఎంపీలకు ఊహించని అనుభవం ఎదురైంది. హస్తినలో వైసీపీ ఎంపీలకు షాక్ ఆంధ్రప్రదేశ్‌లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైసీపీ దూకుడు పెంచింది. ఈ వ్యవహారంపై అసెంబ్లీ నియోజకవర్గాల్లో […]

Big Stories

×