E-Paper
Advertisement
Chandrababu Naidu: తెలుగువారే ప్రపంచ ప్రగతి వారధులు.. జ్యూరిచ్ లో సీఎం చంద్రబాబు ఆత్మీయ ప్రసంగం!

Chandrababu Naidu: తెలుగువారే ప్రపంచ ప్రగతి వారధులు.. జ్యూరిచ్ లో సీఎం చంద్రబాబు ఆత్మీయ ప్రసంగం!

Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్‌లో నిర్వహించిన తెలుగు డయాస్పోరా సమావేశంలో ప్రవాసాంధ్రులను ఉద్దేశించి మాట్లాడారు. భారతదేశానికి ఉన్న అతిపెద్ద బలం దాని యువ జనాభా అని సీఎం వ్యాఖ్యానించారు. ఈ యువశక్తిని సరైన దిశలో నడిపిస్తే, 2028 నాటికి భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 2047 నాటికి తెలుగువారు ప్రపంచంలోనే నంబర్‌వన్‌ కమ్యూనిటీగా ఎదగాలని ఆకాంక్షించారు. తాను 1995 నుండి జ్యూరిచ్‌కు వస్తున్నానని, […]

Big Stories

×