E-Paper
Pawan Kalyan : హరీష్ Vs ఏపీ మంత్రులు.. పవన్ ఎంట్రీ.. వైసీపీ కౌంటర్ ఎటాక్..
Jeevan Reddy : ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై కేసు.. దేవాలయాల భూములు కబ్జా చేశారని ఆరోపణలు..
kejriwal: కవితలా వదిలేస్తారా? సిసిడియాలా అరెస్ట్ చేస్తారా? కేజ్రీవాల్ ఫ్యూచరేంటి?
Modi vs KCR: పటేల్ వర్సెస్ అంబేద్కర్.. మోదీ-కేసీఆర్ ‘స్టాట్యూ వార్’.. తగ్గేదేలే
Ponguleti: పొంగులేటి ఫ్యూచరేంటి? చేతిలో చెయ్యేసి!.. చెవిలో పువ్వెట్టి!
BRS: మల్లారెడ్డి వర్సెస్ సుధీర్‌రెడ్డి.. బీఆర్ఎస్‌లో లొల్లి లొల్లి..

BRS: మల్లారెడ్డి వర్సెస్ సుధీర్‌రెడ్డి.. బీఆర్ఎస్‌లో లొల్లి లొల్లి..

Advertisement BRS: బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనాల్లో వర్గవిభేదాలు భగ్గుమంటున్నాయ్‌. ఎవరికి వారే ఆధిపత్యం ప్రదర్శించడానికి ప్రయత్నిస్తుండటంతో.. పలు చోట్ల సమావేశాలు రసాభాసగా మారుతున్నాయ్‌. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో ప్రస్తుత ఎమ్మెల్యేలు.. మాజీల మధ్య కోల్డ్ వార్ సాగుతోంది. ఆత్మీయ సమావేశాల్లో గ్రూపు రాజకీయాలన్నీ బయటపడుతున్నాయ్‌. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ ఆత్మీయ సమేళనం రసాభాసాగా మారింది. మంత్రి మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. మేడ్చల్ అభ్యర్థి తానేనని మల్లారెడ్డి ప్రకటించుకోవడంపై […]

Telangana: అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ సన్నాహాలు.. మరి, పార్టీలు..?
Fire Accident: చిన్నారితో సహా కుటుంబం సజీవ దహనం.. ఈ నగరానికి ఏమైంది?

Fire Accident: చిన్నారితో సహా కుటుంబం సజీవ దహనం.. ఈ నగరానికి ఏమైంది?

Advertisement Fire Accident: హైదరాబాద్‌లో వరుసగా జరుగుతున్న అగ్నిప్రమాదాలు నగరవాసుల్ని భయపెడుతున్నాయి. సికింద్రాబాద్ దక్కన్‌మాల్​, స్వప్నలోక్​ ఘటనలు మరువకముందే మరో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కుషాయిగూడలోని టింబర్‌ డిపోలో అగ్ని ప్రమాదం సంభవించింది. సరైన జాగ్రత్తలు లేకుండా నిర్వహిస్తున్న టింబర్ డిపో అగ్ని ప్రమాదానికి… పక్కింట్లోని ముగ్గురు అమాయకులు బలయ్యారు. ఈ దుర్ఘటనలో దంపతులు సహా… అభం శుభం తెలియని చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. మేడ్చల్‌ జిల్లా కుషాయిగూడ సాయినగర్‌కాలనీలోని టింబర్ డిపోలో తెల్లవారుజామున షార్ట్‌ సర్క్యూట్‌ […]

Telangana :  విద్యుత్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. జీతాలు పెంపు..
BJP: నిరుద్యోగ మార్చ్ సక్సెస్.. ఇక, మిలియన్ మార్చ్.. బీజేపీ ఫుల్ జోష్..
Chota News: ఫటాఫట్ చోటాన్యూస్.. ఏపీ, తెలంగాణ రౌండప్..

Chota News: ఫటాఫట్ చోటాన్యూస్.. ఏపీ, తెలంగాణ రౌండప్..

Advertisement Chota News: హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్‌లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఉషోదయ నగర్‌ పీహెచ్‌సీలో యూపీహెచ్ఎస్సీ షెడ్డును ప్రారంభించారు. అలాగే జీవన్ కల్యాణ్ నగర్, శారద నగర్‌లో వీడీసీసీ రోడ్డును, వాటర్ పైప్‌లైన్‌ను ప్రారంభించారు. అభివృద్ధి పనులకు రూ. 39.85 లక్షలు ఖర్చు అయినట్లు కిషన్‌రెడ్డి తెలిపారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరుల రాజీనామాలు కొనసాగుతున్నాయి. అశ్వారావుపేట మండల వ్యాప్తంగా పలువురు ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు మూకుమ్మడి రాజీనామాలు చేశారు. తమ నాయకుడికి షోకాజ్ […]

BRS: కేసీఆర్‌కు కిరికిరి!.. ఎన్నికల ముందు ఏంటిది?
Delhi Liquor Scam: మోదీకి వెయ్యి కోట్లు ఇచ్చా.. తీహార్ క్లబ్‌కి కవితకు స్వాగతం.. సుఖేశ్ కలకలం..
Congress: కాంగ్రెస్ ‘ఉచితాలు’.. ఆసక్తికర హామీలు.. మరి, ఓట్లు?
×