E-Paper
Advertisement

Jeevan Reddy : ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై కేసు.. దేవాలయాల భూములు కబ్జా చేశారని ఆరోపణలు..

Jeevan Reddy : ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై కేసు.. దేవాలయాల భూములు కబ్జా చేశారని ఆరోపణలు..

Jeevan Reddy : ఆర్మూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి భూ వివాదంలో చిక్కుకున్నారు. ఆయనపై చేవెళ్ల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. జీవన్ రెడ్డితోపాటు అతని అనుచరుడు అనిల్ రెడ్డిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. దామోదర్ రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదుతో ఈ కేసు నమోదైనట్లుగా తెలుస్తోంది.

ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి రెండు దేవాలయాలకు సంబంధించిన భూములు కబ్జా చేశారని ఫిర్యాదుదారుడు ఆరోపిస్తున్నారు. ఆలయాలకు ధూపదీప నేపధ్యాలు లేకుండా చేశారని అంటున్నారు. ఎమ్మెల్యే ఆ ఆలయాలను తన ఆధీనంలోకి తీసుకున్నారని అంటున్నారు.స్నేహం ముసుగులో తనను నిలువునా ముంచేశారని ఫిర్యాదుదారు దామోదర్ రెడ్డి చెబుతున్నారు. న్యాయం చేయాలని సీఎం కేసీఆర్ ను వేడుకుంటున్నారు.

హైదరాబాద్ శివారులోని సాయిబాబా, వెంకటేశ్వర స్వామి ఆలయాలను మూతేశారని ఫిర్యాదుదారు ఆరోపిస్తున్నారు. దామోదర్ రెడ్డి బీఆర్ఎస్ లో రైతు సంఘం నేతగా ఉన్నారు. ఆయనే ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై ఫిర్యాదు చేయడం పార్టీలో కలకలం రేపుతోంది.

Related News

పాలమూరు రైతులకు గుడ్ న్యూస్.. కృష్ణా జలాలపై సీఎం కీలక ప్రకటన

ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గ్రామసభల్లోనే.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Big Stories

×