E-Paper
Advertisement

Jeevan Reddy : ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై కేసు.. దేవాలయాల భూములు కబ్జా చేశారని ఆరోపణలు..

Jeevan Reddy : ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై కేసు.. దేవాలయాల భూములు కబ్జా చేశారని ఆరోపణలు..
Advertisement

Jeevan Reddy : ఆర్మూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి భూ వివాదంలో చిక్కుకున్నారు. ఆయనపై చేవెళ్ల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. జీవన్ రెడ్డితోపాటు అతని అనుచరుడు అనిల్ రెడ్డిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. దామోదర్ రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదుతో ఈ కేసు నమోదైనట్లుగా తెలుస్తోంది.

ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి రెండు దేవాలయాలకు సంబంధించిన భూములు కబ్జా చేశారని ఫిర్యాదుదారుడు ఆరోపిస్తున్నారు. ఆలయాలకు ధూపదీప నేపధ్యాలు లేకుండా చేశారని అంటున్నారు. ఎమ్మెల్యే ఆ ఆలయాలను తన ఆధీనంలోకి తీసుకున్నారని అంటున్నారు.స్నేహం ముసుగులో తనను నిలువునా ముంచేశారని ఫిర్యాదుదారు దామోదర్ రెడ్డి చెబుతున్నారు. న్యాయం చేయాలని సీఎం కేసీఆర్ ను వేడుకుంటున్నారు.

Advertisement

హైదరాబాద్ శివారులోని సాయిబాబా, వెంకటేశ్వర స్వామి ఆలయాలను మూతేశారని ఫిర్యాదుదారు ఆరోపిస్తున్నారు. దామోదర్ రెడ్డి బీఆర్ఎస్ లో రైతు సంఘం నేతగా ఉన్నారు. ఆయనే ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై ఫిర్యాదు చేయడం పార్టీలో కలకలం రేపుతోంది.

Related News

గ్రామ పంచాయతీలకు గుడ్ న్యూస్.. సొంత డబ్బు ఇక బ్యాంకులో!

కాంట్రాక్టర్ యమ సేఫ్ ప్లాన్.. ఏసీబీకి చిక్కిన అధికారి.. ఎలా చిక్కారంటే..?

సునీల్ గవాస్కర్ నుంచి నేను నేర్చుకున్నది ఇదే.. అజహరుద్దీన్ సక్సెస్ మంత్ర!

గవర్నర్ వద్ద ఫీజు రీయింబర్స్‌మెంట్ బిగ్ అప్డేట్.. సూచనలు చేస్తానని హమీ!

ఇందిరమ్మ టవర్స్‌లో ఎంపిక కాలేదా? మీ డబ్బు ఇలా వాపస్

మట్టి గణపయ్యను ఇంటికి తీసుకెళ్లండి.. హెచ్ఎండీఏ బంపర్ ఆఫర్

రేవంత్ vs కేసీఆర్.. సామాజిక స్పృహపై మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు

మీ అయ్య జాగీరా.. మా MLCలను సస్పెండ్ చేస్తావా? కేటీఆర్ ఫైర్

Big Stories

Advertisement
×