E-Paper
Chandrababu on polavaram: 72శాతం పూర్తి చేశాం.. పోలవరంపై చంద్రబాబు సెల్ఫీ ఛాలెంజ్
TTD latest update : ఇక సొంతంగా నెయ్యి తయారీ!.. టీటీడీ కీలక నిర్ణయాలు..
YS Jagan on Polavaram project : అలా చేస్తే పోలవరం డ్యామ్ కూలిపోవచ్చు..  అందుకే ఇలా చేస్తాం : జగన్
Girl : ధైర్యం, సమయస్ఫూర్తి.. ఆ బాలిక ప్రాణాలు కాపాడుకుందిలా..!
Pawan Kalyan : మల్లవల్లి రైతులకు పవన్ భరోసా.. పరిహారం చెల్లించాలని డిమాండ్..
Chandrababu : ఆ నదులను అనుసంధానం చేయాలి.. ప్రాజెక్టులపై చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్..

Chandrababu : ఆ నదులను అనుసంధానం చేయాలి.. ప్రాజెక్టులపై చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్..

Advertisement Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల సందర్శన యాత్ర ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చేరుకుంది. జిల్లాలోని ప్రాజెక్టులపై చంద్రబాబు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. సాగునీటి రంగంలో వైసీపీ ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలను తప్పుపట్టారు. ఆ విధానాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. రైతుల నీటి కష్టాలు తీరాలంటే రాష్ట్రంలో ఐదు ప్రధాన నదులను అనుసంధానం చేయాల్సి ఉందన్నారు. గోదావరి, కృష్ణా, పెన్నా, నాగావళి, వంశధారలను అనుసంధానం చేస్తే ఏపీలో […]

TTD Chairman : టీటీడీ ఛైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డి.. రెండోసారి కీలక పదవి..
Chandrababu : ప్రశ్నిస్తే దాడులా..? వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు ఆగ్రహం..

Chandrababu : ప్రశ్నిస్తే దాడులా..? వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు ఆగ్రహం..

Advertisement Chandrababu : ఏపీలో వైసీపీ అరాచకాలు పరాకాష్ఠకు చేరాయని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ప్రజల్లో ఓపిక నశించిందన్నారు. అందుకే తిరుగుబాటు మొదలైందని స్పష్టం చేశారు. రాయలసీమలో నీరు పారించాలని తాము చూస్తున్నామని కానీ వైసీపీ నాయకులు రక్తం పారించడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. వైసీపీ నాయకులకు కొమ్ముకాస్తూ వ్యవస్థకు చెడ్డపేరు తీసుకురావొద్దని పోలీసులకు సూచించారు. సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి కార్యక్రమాన్ని తిరుపతి జిల్లా రేణిగుంటలో టీడీపీ నిర్వహించింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల […]

TDP : పుంగనూరు విధ్వంసకాండపై గవర్నర్ కు టీడీపీ ఫిర్యాదు.. ప్రభుత్వంపై అచ్చెన్నాయుడు ఫైర్..

TDP : పుంగనూరు విధ్వంసకాండపై గవర్నర్ కు టీడీపీ ఫిర్యాదు.. ప్రభుత్వంపై అచ్చెన్నాయుడు ఫైర్..

Advertisement TDP : ఏపీ గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ను టీడీపీ బృందం కలిసింది. పుంగనూరు, తంబళ్లపల్లిలో జరిగిన హింసాత్మక ఘటనలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లింది. వర్ల రామయ్య, నిమ్మల రామానాయుడు, బొండా ఉమా, గద్దె రామ్మోహన్‌, అశోక్‌ బాబు.. శుక్రవారం జరిగిన దాడుల వీడియోలను, ఫోటోలను గవర్నర్‌కు అందించారు. పుంగనూరు ఘటనపై టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్రంగా మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని వైసీపీ ప్రభుత్వం అపహాస్యం చేస్తోందన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తే దాడులు, చేస్తున్నారని […]

Pawan counter on Ambati Rambabu: బ్రో ఇష్యూపై పవన్ రియాక్షన్.. వినుకో అంబటి..
Tirupati : అంబులెన్స్‌లో ఎర్రచందనం.. పుష్ఫ స్టైల్ స్మగ్లింగ్..

Tirupati : అంబులెన్స్‌లో ఎర్రచందనం.. పుష్ఫ స్టైల్ స్మగ్లింగ్..

Advertisement Tirupati : అంబులెన్స్‌ వస్తుంటే ఎవరైనా దారి ఇస్తారు. ట్రాఫిక్‌ పోలీసులు కూడా సహకరిస్తారు. ముఖ్యంగా చెక్‌పోస్టుల వంటి ప్రదేశాల్లోనూ పోలీసులు తనిఖీల పేరుతో పెద్దగా ఇబ్బందులు కలిగించరు. అంబులెన్స్‌లో అత్యవసరంగా హాస్పిటల్‌కు వెళ్లాల్సిన పేషంట్లు ఉంటారు కాబట్టి మానవత్వం చూపుతారు. కానీ.. ఇదే అవకాశంగా తీసుకున్న ఓ ముఠా ఎర్ర చందనం స్మగ్లింగ్‌కు అంబులెన్స్‌ను వాహనంగా ఎంచుకుంది. తిరుపతి జిల్లా బాలపల్లి ఫారెస్ట్‌లో టాస్క్‌ఫోర్స్ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించారు. అంబులెన్స్‌లో ఎర్ర చందనం స్మగ్లింగ్‌ […]

Chandrababu: చంద్రబాబు సీఎం అయితే గుండు కొట్టించుకుంటా.. ఎమ్మెల్యే కలకలం..
Chandra babu punganur meeting : చంద్రబాబు పర్యటనలో రాళ్ల దాడి.. తలలు పగిలాయ్.. పోలీస్ ఫైరింగ్..
Weather Updates :  వానలు పోయి ఎండలు వచ్చే.. సుర్రో సుర్రు..
×