E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

BigTVSpecialDesk

bigtv@pravasamedia.com

Gaddar : ప్రజా గాయకుడు గద్దర్ కన్నుమూత..
Chandrababu : ఆ నదులను అనుసంధానం చేయాలి.. ప్రాజెక్టులపై చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్..

Chandrababu : ఆ నదులను అనుసంధానం చేయాలి.. ప్రాజెక్టులపై చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్..

Advertisement Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల సందర్శన యాత్ర ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చేరుకుంది. జిల్లాలోని ప్రాజెక్టులపై చంద్రబాబు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. సాగునీటి రంగంలో వైసీపీ ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలను తప్పుపట్టారు. ఆ విధానాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. రైతుల నీటి కష్టాలు తీరాలంటే రాష్ట్రంలో ఐదు ప్రధాన నదులను అనుసంధానం చేయాల్సి ఉందన్నారు. గోదావరి, కృష్ణా, పెన్నా, నాగావళి, వంశధారలను అనుసంధానం చేస్తే ఏపీలో […]

Modi : అమృత్ భారత్ పథకం..  ఆ రైల్వే స్టేషన్లకు మహర్దశ..
America : యూఎస్ లో మరోసారి కాల్పులు.. నలుగురు మృతి..
TSRTC Bill : గవర్నర్ అనుమతి.. ఆర్టీసీ బిల్లుపై వీడిన ఉత్కంఠ.. అసెంబ్లీ సమావేశాలు పొడిగింపు..
CAG Report : కాగ్ రిపోర్ట్.. తెలంగాణ అప్పు ఎంతో తెలుసా..?
CM KCR : గజ్వేల్ కు గుడ్ బై .. కామారెడ్డి నుంచే కేసీఆర్ పోటీ..?
Hyderabad :  హైదరాబాద్‌లో నెట్‌వర్క్‌ సమస్యలు..కాల్స్‌ డ్రాప్.. యూజర్లకు ఇబ్బందులు..
Congress : తెలంగాణపై కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్.. సెప్టెంబర్ లో 4 బహిరంగ సభలు..
Telangana Assembly : 3 నెలల తర్వాత నేనే సీఎం.. కేటీఆర్ కు సభలో భట్టి సవాల్..
Archer Aditi Swami news : 17 ఏళ్లకే వరల్డ్ ఛాంపియన్..అతిది అదుర్స్..
Imran Khan : ఇమ్రాన్ ఖాన్ కు మూడేళ్ల జైలు శిక్ష.. కేసు నేపథ్యం ఇదే..?
TTD Chairman : టీటీడీ ఛైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డి.. రెండోసారి కీలక పదవి..
Chandrababu : ప్రశ్నిస్తే దాడులా..? వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు ఆగ్రహం..

Chandrababu : ప్రశ్నిస్తే దాడులా..? వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు ఆగ్రహం..

Advertisement Chandrababu : ఏపీలో వైసీపీ అరాచకాలు పరాకాష్ఠకు చేరాయని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ప్రజల్లో ఓపిక నశించిందన్నారు. అందుకే తిరుగుబాటు మొదలైందని స్పష్టం చేశారు. రాయలసీమలో నీరు పారించాలని తాము చూస్తున్నామని కానీ వైసీపీ నాయకులు రక్తం పారించడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. వైసీపీ నాయకులకు కొమ్ముకాస్తూ వ్యవస్థకు చెడ్డపేరు తీసుకురావొద్దని పోలీసులకు సూచించారు. సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి కార్యక్రమాన్ని తిరుపతి జిల్లా రేణిగుంటలో టీడీపీ నిర్వహించింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల […]

Jammu Kashmir : ఆర్టికల్ 370 రద్దుకు నాలుగేళ్ల.. జమ్మూకాశ్మీర్ లో హైఅలెర్ట్..

Big Stories

×