E-Paper
Advertisement

Pakistan Video: మాకు మోదీ కావాలి.. ఆయనే పాక్‌ను గట్టెక్కించగలరు.. పాకిస్తానీల డిమాండ్

Pakistan Video: మాకు మోదీ కావాలి.. ఆయనే పాక్‌ను గట్టెక్కించగలరు.. పాకిస్తానీల డిమాండ్

Pakistan Video: ఆర్థిక సంక్షోభంతో మరో శ్రీలంకలా తయారయ్యింది దయాది దేశం పాకిస్థాన్. అక్కడ పరిస్థితులు రోజురోజుకు దారుణంగా మారుతున్నాయి. నిత్యావసర ధరలు, ఇంధన ధరలు పెరిగి జనాలు అల్లాడిపోతున్నారు. షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఈక్రమంలో తమకు ప్రధాని మోదీ కావాలంటూ పాకిస్థాన్‌కు చెందిన ఓ నెటిజన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.

ప్రస్తుతం పాకిస్థాన్‌లో తలెత్తిన పరిస్థితులపై ఓ యూట్యాబ్ ఛానెల్‌తో మాట్లాడుతూ.. తమకు ప్రధాని మోదీ కావాలని.. ఆయన మాత్రమే పాకిస్థాన్‌ను గట్టెక్కించగలరని అన్నారు. దేశ విభజన జరగకుండా ఉంటే.. ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. తాము కూడా భారత్ మాదిరే సరసమైన ధరలకే సరుకులు, ఇంధనం కొనుగోలు చేసేవాళ్లని తెలిపారు.

పాకిస్థానీలు భారత్‌తో పోల్చుకోవడం మానుకోవాలని… ఈ రెండు దేశాల మధ్య ఏ విషయంలోనూ పోలికలేదన్నారు. భారత్ ప్రస్తుతం ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉందని.. పాకిస్థాన్ ఆ దేశం దరిదాపుల్లో కూడా లేదని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.

Tags

Related News

Big Shock To Trump: ట్రంప్‌కు ఊహించని ఝలక్.. షాకిచ్చిన వార్ పవర్స్, ఆపరేషన్ ‘ఎపిక్ ఫ్యూరీ’ క్లోజ్

Kuwait Airport: ఇరాన్ మిస్సైళ్ల దాడులు.. కువైట్‌ ఎయిర్‌పోర్ట్ డ్యామేజ్, విమాన సర్వీసులు రద్దు

మరో బాంబ్‌ పేల్చిన అమెరికా.. భారత్‌పై అదనపు సుంకాలకు ప్రతిపాదన, ఏకంగా 12 శాతం

పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు.. అమెరికా స్థావరాలపై ఇరాన్ వరుస దాడులు, ఖేష్మ్ ద్వీపంపై

ఇరాన్ షాకింగ్ నిర్ణయం.. ఇకపై మాటలు-చర్చల్లేవ్, హోర్మూజ్ జలసంధి మాటేంటి?

ఇరాన్‌లో ఇంటిపోరు మొదలైందా? అధ్యక్షుడు మసూద్‌ నిర్ణయం వెనుక, అసలేం జరుగుతోంది?

రూటు మార్చిన అమెరికా.. ఇరాన్‌పై మెరుపు దాడులు, రాడార్- డ్రోన్ వ్యవస్థలు డ్యామేజ్

హోర్ముజ్ జలసంధిలో హై టెన్షన్.. ఇరాన్ సైనిక క్యాంప్‌పై అమెరికా దాడి, కవ్వింపు చర్యలు డీల్ కోసమా?

Big Stories

×