E-Paper
Advertisement
Gold Price : స్థిరంగా బంగారం ధర.. ఈ రోజు ఎంతో తెలుసా..?
Revanth Reddy : “నీ మరణం.. నా గుండెకు శాశ్వత గాయం”.. గద్దర్‌పై రేవంత్‌ అభిమానం..
Rahul Gandhi : లోక్ సభ సభ్యత్వం పునరుద్ధరణ.. సభలోకి రాహుల్ ఎంట్రీ..
Girl : ధైర్యం, సమయస్ఫూర్తి.. ఆ బాలిక ప్రాణాలు కాపాడుకుందిలా..!
Manipur Updates : బీజేపీ సర్కార్ కు షాక్..కుకీ పీపుల్స్ అలయన్స్ పార్టీ మద్దతు ఉపసంహరణ..
India Vs West Indies :  పూరన్ విధ్వంసం.. తిలక్ వర్మ  మెరుపులు వృథా.. మళ్లీ విండీస్ విక్టరీ..
TSRTC Bill : టీఎస్ఆర్టీసీ బిల్లుకు సభ ఆమోదం.. గవర్నర్ పై కేసీఆర్ కామెంట్స్..

TSRTC Bill : టీఎస్ఆర్టీసీ బిల్లుకు సభ ఆమోదం.. గవర్నర్ పై కేసీఆర్ కామెంట్స్..

TSRTC Bill : ప్రభుత్వంలో టీఎస్ఆర్టీసీ ఉద్యోగులను విలీనం చేసే బిల్లును తెలంగాణ శాసన సభ ఆమోదించింది. రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. ఆర్టీసీ కార్పొరేషన్‌ ఆస్తులు అలాగే ఉంటాయని వివరించారు. కార్మికుల బకాయిలను చెల్లిస్తున్నామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే పీఆర్‌సీ ఆర్టీసీ ఉద్యోగులకు వర్తిస్తుందని ప్రకటించారు. ఆర్టీసీని నష్టాల్లోంచి గట్టెక్కించేందుకు ఎంతో కృషి చేశామని ఆ సంస్థ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్థన్‌ సభలో తెలిపారు. ఆర్టీసీ బిల్లుపై గవర్నర్‌ […]

KCR : మళ్లీ అధికారం మాదే.. 95 సీట్లు ఖాయం : కేసీఆర్
Congress Leaders : గద్దర్ కుటుంబ సభ్యులకు కాంగ్రెస్ నేతల పరామర్శ.. ప్రజాగాయకుడికి రాహుల్ గాంధీ సంతాపం..

Congress Leaders : గద్దర్ కుటుంబ సభ్యులకు కాంగ్రెస్ నేతల పరామర్శ.. ప్రజాగాయకుడికి రాహుల్ గాంధీ సంతాపం..

Congress Leaders :ప్రజాగాయకుడి గద్దర్ మృతిపై కాంగ్రెస్ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌ రావ్ ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే సీతక్క అపోలో ఆస్పత్రికి వెళ్లి గద్దర్ కుటుంబసభ్యులను పరామర్శించారు. గద్దర్‌ భార్య విమలను ఓదార్చారు. తెలంగాణ కోసం గళమెత్తిన గొప్ప వ్యక్తి గద్దర్ అని ఠాక్రే కొనియాడారు. అలాంటి వ్యక్తి మృతి చెందడం బాధాకరంగా ఉందని పేర్కొన్నారు. ఆయన మరణం తీరని లోటన్నారు.పేదల పక్షాన నిలబడిన […]

Pawan Kalyan : మల్లవల్లి రైతులకు పవన్ భరోసా.. పరిహారం చెల్లించాలని డిమాండ్..
Chandrababu : ఆ నదులను అనుసంధానం చేయాలి.. ప్రాజెక్టులపై చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్..

Chandrababu : ఆ నదులను అనుసంధానం చేయాలి.. ప్రాజెక్టులపై చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్..

Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల సందర్శన యాత్ర ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చేరుకుంది. జిల్లాలోని ప్రాజెక్టులపై చంద్రబాబు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. సాగునీటి రంగంలో వైసీపీ ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలను తప్పుపట్టారు. ఆ విధానాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. రైతుల నీటి కష్టాలు తీరాలంటే రాష్ట్రంలో ఐదు ప్రధాన నదులను అనుసంధానం చేయాల్సి ఉందన్నారు. గోదావరి, కృష్ణా, పెన్నా, నాగావళి, వంశధారలను అనుసంధానం చేస్తే ఏపీలో సిరులు […]

Modi : అమృత్ భారత్ పథకం..  ఆ రైల్వే స్టేషన్లకు మహర్దశ..
America : యూఎస్ లో మరోసారి కాల్పులు.. నలుగురు మృతి..
Hyderabad :  హైదరాబాద్‌లో నెట్‌వర్క్‌ సమస్యలు..కాల్స్‌ డ్రాప్.. యూజర్లకు ఇబ్బందులు..

Big Stories

Advertisement
×