E-Paper
Advertisement
ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో 10 మంది భారతీయుల మృతి.. సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్ర ప్రభుత్వం!

ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో 10 మంది భారతీయుల మృతి.. సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్ర ప్రభుత్వం!

Indians died in Russia Ukraine war: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో చిక్కుకున్న భారతీయుల వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం శుక్రవారం సుప్రీంకోర్టుకు నివేదిక స‌మ‌ర్పించింది. ఉద్యోగాల వేటలో రష్యాకు వెళ్లి, అక్కడ యుద్ధరంగంలోకి దిగాల్సి వచ్చిన వారిలో ఇప్పటివరకు 10 మంది భారతీయులు మరణించారని కేంద్రం ఉన్నత న్యాయస్థానానికి తెలిపింది. మరణించిన వారంతా స్వచ్ఛంద ఒప్పందాల ప్రాతిపదికనే రష్యన్ దళాలలో చేరి యుద్ధం చేశారని ప్రభుత్వం పేర్కొంది. ప్ర‌ధాన‌ న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విపుల్ పంచోలి, […]

Big Stories

×