E-Paper
Advertisement
Top 20 News Today: ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను ప్రారంభించిన మంత్రి, చైనీస్ మాంజాపై పోలీసుల ఉక్కుపాదం

Top 20 News Today: ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను ప్రారంభించిన మంత్రి, చైనీస్ మాంజాపై పోలీసుల ఉక్కుపాదం

1. ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను ప్రారంభించిన మంత్రి పల్నాడు జిల్లా పెదకూరపాడులో ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను ప్రారంభించారు మంత్రి నారాయణ. పెదకూరపాడులోని కర్లపూడి, లేమల్లెలో ల్యాండ్ పూలింగ్ చేపట్టారు. ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్‌తో కలిసి రైతుల నుంచి అంగీకార పత్రాలు స్వీకరించారు మంత్రి. మొత్తం 2654 ఎకరాల ల్యాండ్ పూలింగ్‌కు కాంపిటెంట్ అథారిటీ నోటిఫికేషన్ జారీ చేయగా.. ఇప్పటివరకు మూడు గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ పూర్తైందన్నారు. 2. చైనీస్ మాంజాపై పోలీసుల ఉక్కుపాదం హైదరాబాద్‌లో చైనీస్ మాంజాపై […]

Big Stories

×