E-Paper
Advertisement
Top 20 News Today: ఉప్పల్ స్టేడియంలో ఫుట్‌బాల్ మ్యాచ్‌కు భారీ భద్రత.. జనసేన ఆఫీస్‌లో మందు పార్టీ కలకలం
Top 20 News Today: బాపట్ల జిల్లాలో డ్రోన్ కెమెరాల హల్‌చల్, కోర్టు ఆవరణలో ఆత్మాహుతి దాడి.. 12 మంది మృతి

Top 20 News Today: బాపట్ల జిల్లాలో డ్రోన్ కెమెరాల హల్‌చల్, కోర్టు ఆవరణలో ఆత్మాహుతి దాడి.. 12 మంది మృతి

1. సునీతపై ఈసీకి ఫిర్యాదు బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారంటూ కాంగ్రెస్ నేతలు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఎన్నికల సమయంలో ప్రెస్‌మీట్ నిర్వహించడం ద్వారా ఓటర్లను ప్రభావితం చేశారని, ఆమెపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. 2. రాష్ట్రానికి 20 లక్షల ఉద్యోగాలు ప్రకాశం జిల్లా కనిగిరిలో ఎంఎస్‌ఎంఈ పార్కును ప్రారంభించారు సీఎం చంద్రబాబు. రాష్ట్రానికి 20 లక్షల ఉద్యోగాలు తెచ్చేందుకు పెట్టుబడులు తీసుకొస్తున్నామని తెలిపారు. ఇంటికో పారిశ్రామికవేత్త […]

Big Stories

×