E-Paper
Advertisement
Chandrababu Naidu: ఏఐ ద్వారా ప్రభుత్వ ఫిర్యాదుల పరిష్కారం.. ఏపీలో టెక్నాలజీ పాలనపై సీఎం చంద్రబాబు సమీక్ష! 

Chandrababu Naidu: ఏఐ ద్వారా ప్రభుత్వ ఫిర్యాదుల పరిష్కారం.. ఏపీలో టెక్నాలజీ పాలనపై సీఎం చంద్రబాబు సమీక్ష! 

Chandrababu Naidu: ఏపీలో 2026 సంవత్సరాన్ని “టెక్నాలజీ డ్రివెన్ డిసిషన్ మేకింగ్” ఏడుగా ప్రకటించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పాలనలో సాంకేతికతను జోడించి క్షేత్రస్థాయి ఉద్యోగులపై పని భారాన్ని తగ్గించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.  ప్రభుత్వ సేవల్లో కృత్రిమ మేధ (AI) పాత్రను పెంచాలని, ఏఐని ఉపయోగించుకుని ప్రజల ఫిర్యాదులను  వేగంగా పరిష్కరించాలని ఆయన నిర్దేశించారు. సీఎం చంద్రబాబు అమరావతిలోని తన క్యాంపు కార్యాలయంలో రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (RTGS) పనితీరుపై వివిధ […]

Big Stories

×