E-Paper
Advertisement
Nellore District: రాష్ట్రంలో దారుణ విషాదం.. సముద్రంలో స్నానానికి వెళ్లి నలుగురు యువకులు గల్లంతు

Nellore District: రాష్ట్రంలో దారుణ విషాదం.. సముద్రంలో స్నానానికి వెళ్లి నలుగురు యువకులు గల్లంతు

నెల్లూరు జిల్లాలోని అల్లూరు మండలం ఇసుకపల్లి తీరంలో ఆదివారం సాయంత్రం తీవ్ర విషాదం నెలకొంది. సరదాగా గడుపుదామని సముద్ర తీరానికి వచ్చిన నలుగురు యువకులు అలల ఉధృతికి చిక్కి సముద్రంలో గల్లంతయ్యారు. వీరిలో ఒకరి మృతదేహం కాసేపటికే తీరానికి కొట్టుకురాగా.. మిగిలిన ముగ్గురి పరిస్థితి ఇంకా తెలియరాలేదు. అలల ఉధృతికి గల్లంతు..  పోలీసులు మరియు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సెలవు దినం కావడంతో కొంతమంది యువకులు బృందంగా కలిసి అల్లూరు మండలం ఇసుకపల్లి బీచ్‌కు చేరుకున్నారు. […]

Big Stories

×