E-Paper
Advertisement
Encounter: అల్లూరి జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్.. అగ్రనేత హిడ్మాతో పాటు ఐదుగురు మావోయిస్టుల మృతి..

Encounter: అల్లూరి జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్.. అగ్రనేత హిడ్మాతో పాటు ఐదుగురు మావోయిస్టుల మృతి..

Encounter: ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఉదయం 6 నుంచి 7 గంటల మధ్య ఈ కాల్పులు జరిగాయి. టైగర్ జోన్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు-భద్రతా బలగాల మధ్య తీవ్రమైన ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా సరిహద్దుల్లో ఉండటం వల్ల మావోయిస్టులకు ఆశ్రయం కల్పించే దట్టమైన అడవుల ప్రాంతం. అయితే మావోయిస్టు అగ్రనేతలు ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లా నుంచి మారేడుమిల్లి వైపు వచ్చినట్లు ఇంటెలిజెన్స్ […]

Food Poisoning: ప్రభుత్వం చెప్పినా.. మారని తీరు? ఉడకని అన్నం తిని విద్యార్థులకు అస్వస్థత

Big Stories

×