E-Paper
Advertisement
Telangana Govt: మొబైల్ అంగన్‌వాడీ కేంద్రాలకు ప్రభుత్వం కసరత్తు.. అర్హులైన వారందరికీ ఇంటికే సరుకులు!

Telangana Govt: మొబైల్ అంగన్‌వాడీ కేంద్రాలకు ప్రభుత్వం కసరత్తు.. అర్హులైన వారందరికీ ఇంటికే సరుకులు!

Telangana Govt: మొబైల్ అంగన్ వాడీ కేంద్రాలతో అర్హులైన వారికి సరుకులు అందజేసేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. ఇప్పటికే ఏయే ప్రాంతాలకు అందడం లేదు. ఎంతమంది అర్హులున్నారనే వివరాలను సేకరించింది. ఆయా ప్రాంతాలకు వెళ్లి అందజేయాలని భావిస్తుంది. తొలుత గ్రేటర్ హైదరాబాద్ లో అందజేయాలని భావిస్తుంది. అందుకు ప్రతి ఏటా 4 కోట్ల వరకు వ్యయం అవుతుందని అధికారులు అంచనాలు రూపొందించినట్లు తెలిసింది. గర్భిణులకు, చిన్నారుల్లో పోషకాహార లోపంతో ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అందులో […]

Big Stories

×