BigTV English
Advertisement
Indian Railway Projects: రూ. 8 వేల కోట్లతో 3 రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్, ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారో తెలుసా?

Indian Railway Projects: రూ. 8 వేల కోట్లతో 3 రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్, ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారో తెలుసా?

Indian Railways: ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత భారతీయ రైల్వేపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద రైల్వే వ్యవస్థగా కొనసాగుతున్నప్పటికీ, టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో వెనుకబడి ఉండటాన్ని గమనించారు. ఇతర దేశాల్లో హైస్పీడ్ రైళ్లు అందుబాటులోకి వస్తే, మన దేశంలో కనీసం సెమీ హైస్పీడ్ రైళ్లు కూడా లేకపోవడంతో కీలక నిర్ణయం తీసుకున్నారు. భారత్ లో కచ్చితంగా సెమీ హైస్పీడ్ రైళ్లు ఉండాలని రైల్వే అధికారులను ఆదేశించారు. అవసరమైన బడ్జెట్ కేటాయించారు. […]

Big Stories

×