E-Paper
ఈడ‌ ఒక్క‌డు స‌క్క‌నైనోడు లేడు! మ‌ళ్లా ఒక్క‌డూ గెల్వ‌డు..! బీజేపీ ఎంపీల‌పై సీఎం ఫైర్‌!

ఈడ‌ ఒక్క‌డు స‌క్క‌నైనోడు లేడు! మ‌ళ్లా ఒక్క‌డూ గెల్వ‌డు..! బీజేపీ ఎంపీల‌పై సీఎం ఫైర్‌!

ఒక్క కిష‌న్‌రెడ్డినే కాదు.. ఏకంగా బీజేపీకి చెందిన 8 మంది ఎంపీల‌ను అర్సుకున్న‌డివాళ సీఎం. మియాపూర్‌లో ప్ర‌జాపాల‌న‌- ప్ర‌గ‌తి ప్ర‌ణాళిక బ‌హిరంగ స‌భ‌లో రేవంత్‌రెడ్డి మాట్లాడారు. కిష‌న్‌రెడ్డి అన్ని కార్య‌క్ర‌మాల‌ను అడ్డుకుంటున్నార‌ని తిట్టిన ఆయ‌న‌.. ఈ స‌భ‌లో మాత్రం ఎంపీలంద‌రినీ ఏక‌రువు పెట్టి విమ‌ర్శించారు. మీ అంద‌రినీ తెలంగాణ ప్ర‌జ‌లు గెలిపిస్తే.. మోదీ పీఎం అయ్యిండు. మ‌రి ఇక్క‌డి జ‌నం కోసం మీరేం చేస్తున్నారు? అని నిల‌దీశారు. ఇక్క‌డ ఒక్క‌డు కూడా మంచి నాయ‌కుడు లేడ‌ని .. […]

×