E-Paper
Advertisement
AP Viral News: పరీక్ష రాయాలంటే.. నది దాటాల్సిందే! విద్యార్థుల సాహస యాత్ర!

AP Viral News: పరీక్ష రాయాలంటే.. నది దాటాల్సిందే! విద్యార్థుల సాహస యాత్ర!

AP Viral News:  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పార్వతీపురం మన్యం జిల్లాలో విద్యార్థులు, సామాన్య ప్రజలు పడుతున్న కష్టాలు చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. ఆధునిక కాలంలో కూడా ప్రాణాలను పణంగా పెట్టి పరీక్షలకు వెళ్లాల్సి రావడం విచారకరం. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం పరిధిలోని గ్రామస్తులు దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య నాగావళి నదిపై వంతెన లేకపోవడం. తాజాగా జరుగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షలు ఈ సమస్య తీవ్రతను మరోసారి వెలుగులోకి తెచ్చాయి. పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలంటే విద్యార్థులు […]

Amazon River: మీకు తెలుసా? అమెజాన్ నదిపై ఒక్క వంతెన కూడా నిర్మించలేదు.. ఎందుకంటే?

Big Stories

×