E-Paper
Advertisement
ఏపీ నీటి ప్రయోజనాలపై చంద్రబాబు పోరాటం.. కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌తో కీలక భేటీ!

ఏపీ నీటి ప్రయోజనాలపై చంద్రబాబు పోరాటం.. కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌తో కీలక భేటీ!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలకు అత్యంత కీలకమైన సాగునీటి ప్రాజెక్టుల సాధనే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో పర్యటించారు. సోమవారం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌తో సుదీర్ఘంగా సమావేశమైన ఆయన.. పోలవరం సహా రాష్ట్రంలోని పలు ప్రధాన ప్రాజెక్టుల పురోగతికి సంబంధించిన అంశాలను ప్రస్తావించారు. 2027 గోదావరి పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని సంకల్పించామని.. దీనికి కేంద్ర జలశక్తి శాఖ పూర్తి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్టు పనుల […]

CM Chandrababu: విశ్వ వ్యాప్తంగా ఏపీ బ్రాండ్ ఇమేజ్.. రైసినా డైలాగ్ వేదికపై సీఎం చంద్రబాబు

Big Stories

×