E-Paper
Advertisement
CM Chandrababu Naidu: గ్రీన్ హైడ్రోజన్ తయారీలో ఏపీ టాప్.. విద్యుత్ ఛార్జీలు పెంచాల్సిన అవసరం ఉండదు: సీఎం చంద్ర‌బాబు

CM Chandrababu Naidu: గ్రీన్ హైడ్రోజన్ తయారీలో ఏపీ టాప్.. విద్యుత్ ఛార్జీలు పెంచాల్సిన అవసరం ఉండదు: సీఎం చంద్ర‌బాబు

CM Chandrababu Naidu: హైదరాబాద్‌లోని ప్రతిష్ఠాత్మక ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB) వేదికగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను వ్యవసాయ ఆధారిత రాష్ట్రం నుండి పారిశ్రామిక.. ఐటీ కేంద్రంగా మార్చాలనే లక్ష్యంతో తాము ఆనాడు అడుగులు వేశామని పేర్కొన్నారు. గత మూడు దశాబ్దాల తెలుగు రాష్ట్రాల అభివృద్ధి ప్రస్థానాన్ని.. భవిష్యత్తులో రాబోయే సాంకేతిక విప్లవాన్ని ఆయన ఈ సందర్భంగా వివరించారు. 1991లో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు […]

Big Stories

×