E-Paper
Advertisement
Hyderabad News: చౌమహల్లా ప్యాలెస్‌లో సంగీత కార్యక్రమం, హాజరైన గవర్నర్, సీఎం రేవంత్‌రెడ్డి

Hyderabad News: చౌమహల్లా ప్యాలెస్‌లో సంగీత కార్యక్రమం, హాజరైన గవర్నర్, సీఎం రేవంత్‌రెడ్డి

Hyderabad News: నిజాం వైభవానికి ప్రతీకగా చెబుతారు చౌమహల్లా ప్యాలెస్. రాత్రి సంగీత కార్యక్రమానికి వేదికగా మారింది. ప్రముఖ సూఫీ గజల్ గాయని అనితా సింఘ్వీ తన ప్రదర్శనతో శ్రోతలను మంత్రముగ్ధులను చేశారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎంలతోపాటు పలువురు మంత్రులు హాజరయ్యారు. చౌమహల్లా ప్యాలెస్‌లో సంగీత కార్యక్రమం హైదరాబాద్‌లోని శనివారం రాత్రి చౌమహల్లా ప్యాలెస్‌లో సంగీత మ్యూజిక్ ఈవెంట్ జరిగింది. గ్వాలియర్‌కు చెందిన ప్రముఖ గాయని అనితా […]

Chowmahalla Palace: చౌమహల్లా ప్యాలెస్ లో.. ప్రపంచ అందగత్తెలు విందు

Big Stories

×