E-Paper
Advertisement
Srikakulam: శ్రీకాకుళంలో వైసీపీ టార్గెట్ రీచ్ అయ్యిందాా..?

Srikakulam: శ్రీకాకుళంలో వైసీపీ టార్గెట్ రీచ్ అయ్యిందాా..?

Srikakulam: శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి బోల్డు మంది నాయకులున్నారు.. సీనియర్ మోస్ట్ నేతలు, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగాలని చూస్తున్న ఔత్సాహిక నేతలకు వైసీపీలో కొదవలేదు. అయినా జిల్లాలో పార్టీ పిలుపునిస్తున్న కార్యక్రమాలు తూతూ మంత్రంగా సాగుతుండటం క్యాడర్‌ను నిరాశ పరుస్తోందంట, తాజాగా వైసీపీ అధ్యక్షుడు జగన్ మెడికల్ కాలేజీలను పీపీపీ పద్దతిలో ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ.. రాష్ట్ర వ్యాప్తంగా కోటీ సంతకాల సేకరణకు పిలుపునిచ్చారు. ఆ కార్యక్రమం విజయవంతమైందని కూడా పార్టీ ప్రకటించుకుంది. […]

Big Stories

×