E-Paper
Advertisement
YS Jaganmohan Reddy: ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులకు కన్నీరు.. ప్రభుత్వంపై జగన్ విమర్శలు

YS Jaganmohan Reddy: ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులకు కన్నీరు.. ప్రభుత్వంపై జగన్ విమర్శలు

YS Jaganmohan Reddy: రాష్ట్రంలో రైతులు చంద్రబాబు ప్రభుత్వ హయాంలో అడుగడుగునా నష్టపోతున్నారని, తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల సంభవించిన ‘మొంథా’ తుఫాన్ (Montha Cyclone) కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించి, నష్టపోయిన రైతులను పరామర్శించారు. రైతులతో మాట్లాడిన అనంతరం జగన్, ప్రస్తుత ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. […]

Warangal: పంట నష్టంపై ఎకరానికి రూ. 10 వేలు..  ఇండ్లు డ్యామేజ్ అయిన వాళ్ళకు రూ. 15వేల ఆర్థిక సహాయం ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి

Warangal: పంట నష్టంపై ఎకరానికి రూ. 10 వేలు.. ఇండ్లు డ్యామేజ్ అయిన వాళ్ళకు రూ. 15వేల ఆర్థిక సహాయం ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి

Warangal:వరంగల్ లో కుంటలు, చెరువుల కబ్జాపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల కురిసిన వర్షాల నేపథ్యంలో సీఎం వరంగల్లో పర్యటించారు. హెలికాప్టర్‌లో ఏరియల్ వ్యూ నిర్వహించారు. వరంగల్ లోని పలు కాలనీల్లో కాలినడకన కలియతిరిగారు. అనంతరం హన్మకొండ కలెక్టరేట్లో అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. కబ్జాలపై ఉక్కుపాదం మోపాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. పది మంది కబ్జాలవల్ల ప్రజలు బాధితులుగా మారొద్దని అన్నారు. ప్రతీ సంవత్సరం వరదలొస్తాయి, జాగ్రత్తగా ఉండాలని సూచించారు. […]

Big Stories

×