E-Paper
Advertisement
Congress : వలస ఎమ్మెల్యేలపై ఓ కన్నేసిన కాంగ్రెస్ అధిష్టానం?

Congress : వలస ఎమ్మెల్యేలపై ఓ కన్నేసిన కాంగ్రెస్ అధిష్టానం?

బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేల అంశం ప్రస్తుతం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. వారి వ్యవహారశైలిపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తున్నది. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా కొందరు వ్యవహరిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి వ్యవహారంతో అధిష్టానం గుర్రుగా ఉన్న విషయం తెలిసిందే. ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి అనంతరం.. అధికార కాంగ్రెస్ పార్టీలో […]

BRS MLA’s : మేమంతా గులాబీ పార్టీలోనే ఉన్నాం.. కానీ, మా మద్దతు మీకివ్వం!

BRS MLA’s : మేమంతా గులాబీ పార్టీలోనే ఉన్నాం.. కానీ, మా మద్దతు మీకివ్వం!

గులాబీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల వ్వవహారం ప్రస్తుతం చాలా ఆసక్తికరంగా మారింది.ఎవరైతే పార్టీ ఫిరాయింపుల కింద మొన్నటివరకు విచారణను ఎదుర్కొన్న శాసన సభ్యులు.. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు సమర్పించిన అఫిడవిట్ మొత్తానికి రివీల్ అయ్యింది.దీంతో వారు చెప్పిన సమాధానాలు విని అంతా షాకవుతున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ లీడర్లు ఇంకా షాక్‌లోనే ఉన్నట్లు తెలుస్తున్నది.తాము గులాబీ పార్టీలో ఉన్నామని, కాంగ్రెస్‌లో చేరలేదని స్పీకర్‌ వద్ద ఐదుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాంగ్మూలం ఇచ్చినట్లు తెలుస్తున్నది. ఆ […]

Big Stories

×