E-Paper
Advertisement
Hyderabad News: చీకటిని చీల్చుకుంటూ వెళ్ళిన రెస్క్యూ టీమ్.. మీరాలం చెరువులో గల్లంతైన కార్మికులు సేఫ్

Hyderabad News: చీకటిని చీల్చుకుంటూ వెళ్ళిన రెస్క్యూ టీమ్.. మీరాలం చెరువులో గల్లంతైన కార్మికులు సేఫ్

Hyderabad News: హైదరాబాద్‌ పాతబస్తీలోని మీరాలం చెరువు వద్ద ఆదివారం రాత్రి చోటుచేసుకున్న ప్రమాదం తీవ్ర ఆందోళన కలిగించింది. కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణ పనుల కోసం వచ్చిన తొమ్మిది మంది కార్మికులు చెరువు మధ్యలో చిక్కుకుపోవడంతో కలకలం రేగింది. పనులు ముగించుకుని తిరిగి వస్తున్న క్రమంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో వీరంతా గల్లంతయ్యారు. విశాఖపట్నం జిల్లాకు చెందిన సుమారు తొమ్మిది మంది కార్మికులు మీరాలం చెరువుపై నిర్మిస్తున్న కేబుల్ బ్రిడ్జ్ పనుల నిమిత్తం ప్రతిరోజూ ఉదయం 8 […]

Big Stories

×