E-Paper
Advertisement
కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు బిగ్ షాక్.. ఆ నిబంధన చెల్లదు!

కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు బిగ్ షాక్.. ఆ నిబంధన చెల్లదు!

Environmental: దేశంలో సాధారణంగా ఏదైనా ప్రాజెక్ట్ ప్రారంభించే ముందే పర్యావరణ అనుమతులు తీసుకోవడం తప్పనిసరి. అయితే కొన్ని సమయాల్లో అనుమతులు లేకుండా నిర్మాణాలు ప్రారంభించిన ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఆఫీస్ మెమోరాండమ్‌ల ద్వారా తర్వాతి కాలంలో ప్రభుత్వం అనుమతులు మంజూరు చేస్తుంది. ప్రాజెక్టుల పర్యావరణ అనుమతుల విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పుఇచ్చింది. చట్టబద్ధ నోటిఫికేషన్ ద్వారా.. ఫాస్ట్ ఫ్యాక్టో పర్యావరణ అనుమతుల కోసం ఆఫీస్ మెమోరాండం సరిపోదని కోర్టు తెలిపింది. దీనికోసం ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వాల్సిందేనన్న సుప్రీంకోర్టు […]

Big Stories

Advertisement
×